ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

ABN, First Publish Date - 2021-08-26T20:30:37+05:30

దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో బంధుపథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ పథకానికి రూ.1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. 


Updated Date - 2021-08-26T20:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising