ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్ల పాలనలో కేసీఆర్‌కు దళితులు గుర్తుకు రాలేదా?: ఆర్ఎస్పీ

ABN, First Publish Date - 2021-08-29T01:34:41+05:30

కరీంనగర్‌ పర్యటనలో దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, గత ఏడేళ్ల పాలనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: కరీంనగర్‌ పర్యటనలో దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, గత ఏడేళ్ల పాలనలో దళితులకు ఏమి చేశారో చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలవడానికే ప్రతీ ఇంటికి గొర్రెలు, బర్రెలు ఇచ్చి అందరినీ బక్రాలు చేస్తున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆగమేఘాల మీద మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీని అప్పగించారని ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. 

Updated Date - 2021-08-29T01:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising