ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ భూములను దళితులకు ఇవ్వాలి: దళిత సంఘాలు

ABN, First Publish Date - 2021-11-18T01:05:53+05:30

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని దళిత సంఘాల డిమాండ్ చేశాయి. అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దళితులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. హామీతో దళితులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఈటల కంపెనీ వల్ల నిరుపేద రైతులు నష్టపోయారన్నారు. అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ త్వరగా అసైన్డ్ భూములను పేదలకు తిరిగి త్వరగా ఇవ్వాలన్నారు.  



Updated Date - 2021-11-18T01:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising