ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు: జయేష్ రంజన్

ABN, First Publish Date - 2021-07-17T23:54:21+05:30

రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియాతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా డిజిటల్ తెలంగాణ ప్రారంభించిందని చెప్పారు. కోవిడ్ వలన ఆన్‌లైన్‌లోనే చదువులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేస్తున్నామని, డిజిటల్ పే మెంట్స్ కూడా చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, డిజిటల్ ప్లాట్ ఫారంను ఆసరాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకూ కూడా డిజిటల్ సేవలను తీసుకెళ్లాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు  ఆన్‌లైన్‌ క్లాసులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

Updated Date - 2021-07-17T23:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising