ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-14T01:50:33+05:30

జిల్లాలోని కల్వకుర్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో చాంద్ పాషా అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈసంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-10-14T01:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising