ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూంబింగ్‌ బలగాల బస్సు పేల్చివేత

ABN, First Publish Date - 2021-03-24T07:51:28+05:30

కూంబింగ్‌ ముగించుకుని తిరిగి వస్తున్న డీఆర్జీ జవాన్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛత్తీస్ గఢ్లో ఐదుగురు డీఆర్జీ జవాన్ల దుర్మరణం

దుమ్ముగూడెం మార్చి 23: కూంబింగ్‌ ముగించుకుని తిరిగి వస్తున్న డీఆర్జీ జవాన్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు ఛత్తీస్ గఢ్‌ అటవీ ప్రాంతంలోని దౌడాయ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 40మంది జవాన్లు కూంబింగ్‌ నుంచి తిరిగి వస్తుండగా.. మావోయిస్టులు వారి బస్సును ఐఈడీతో పేల్చారు.  ఐదుగురు జవాన్లు మృతిచెందగా, 12 మంది గాయాలపాలయ్యారు.

Updated Date - 2021-03-24T07:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising