Hyderabad: కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్
ABN, First Publish Date - 2021-09-04T22:13:05+05:30
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లతో
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేష్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వ్యవస్థపై ఓరియెంటేషన్ నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ధరణి వ్యవస్థ ఉందని సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్ ద్వారా 8 లక్షల లావాదేవీలను నిర్వహించినట్లు సీఎస్ సోమేష్కుమార్ పేర్కొన్నారు.
Updated Date - 2021-09-04T22:13:05+05:30 IST