ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన సీఎస్

ABN, First Publish Date - 2021-11-22T22:56:45+05:30

ధాన్యం కొనుగోలుపై సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండేను ఢిల్లీలోని కృషి భవన్ లో కలిసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండేను ఢిల్లీలోని కృషి భవన్ లో  కలిసారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎస్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

Updated Date - 2021-11-22T22:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising