ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పక్షాన నిలబడాలి: తమ్మినేని

ABN, First Publish Date - 2021-12-11T01:52:34+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పక్షాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పక్షాన కాదు.. రైతుల పక్షాన నిలబడాలని సీఎం కేసీఆర్‌‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కేసీఆర్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారని తమ్మినేని అన్నారు. ఢిల్లీలో పోరాటం చేస్తా అన్నారు.. కనీసం మాట్లాడింది లేదని ఆయన విమర్శించారు. 




Updated Date - 2021-12-11T01:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising