ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి విరాళం లౌకిక విధానానికి వ్యతిరేకం

ABN, First Publish Date - 2021-01-17T09:54:13+05:30

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రామ్‌జన్మభూమి తీర్ధ్‌ ట్రస్ట్‌కు రూ.5,00,100

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ 


 హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రామ్‌జన్మభూమి తీర్ధ్‌ ట్రస్ట్‌కు రూ.5,00,100 విరాళంగా అందించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుబట్టారు. రాష్ట్రపతి దేశ రాజ్యాంగ అధిపతి అని, ఆయన వ్యక్తిగత ఖాతా నుంచి సైతం విరాళం అందించడం దురదృష్టకరమన్నారు. ఆయన బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకుడు కాదని, రామమందిర నిర్మాణం కోసం విరాళం అందించడం దేశ లౌకిక విధానానికి వ్యతిరేకమన్నారు. 

Updated Date - 2021-01-17T09:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising