ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణంలోనూ ఒక్కటిగా...

ABN, First Publish Date - 2021-03-06T05:13:04+05:30

మరణంలోనూ ఒక్కటిగా...

మృతిచెందిన జగన్‌, జీజా దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్త హఠాన్మరణం.. తట్టుకోలేక భార్య మృతి

వర్ధన్నపేట, మార్చి 5: కలిసి ఏడడుగులు వేశా రు.. కష్టాసుఖాల్లోనూ ఒకరికొకరుగా తోడుగా నిలిచా రు.. భర్త మృతి తట్టుకోలే క తను కూడా తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకి వెళి తే వర్ధన్నపేట శివారు తాళ్లకుంటతండాకు చెందిన వాం కుడోత్‌ జగన్‌(70), భార్య జీజా (65) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి కి వివాహాలయ్యాయి. జగన్‌ తనకున్న కొద్దిపాటు భూమి లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం జగన్‌ హఠాన్మరణం చెందగా, భర్త మృతదేహంపై రోది స్తూ.. జీజా కొద్దిసేపటికే స్ప్పహ కోల్పోయింది. వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉం డడంతో ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతి చెందిం ది. జగన్‌, జీజా మృతదేహాలను ఇంటి వద్ద వేయడం అందరిని కంటతడి పెట్టించింది. 50 ఏళ్లకుపైగా కలిసి ఉంటూ ఒకరిఒకరు తోడుగా ఉంటూ కొన్ని గంటల తేడా తో దంపతులు మృతిచెందడంతో తండావాసులను కన్నీరుమున్నీరయ్యారు.


Updated Date - 2021-03-06T05:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising