ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పాడైందని.. ప్రాణం తీసుకున్నాడు !

ABN, First Publish Date - 2021-01-12T09:23:18+05:30

భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన పత్తి రైతు ఉరేసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య


హుస్నాబాద్‌, జనవరి 11: భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన పత్తి రైతు ఉరేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన పోలవేని నవీన్‌ (21) తండ్రి పోచయ్య కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి విజయతో కలిసి తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది అప్పులు చేసి పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కూడా రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.  

Updated Date - 2021-01-12T09:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising