ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో coronaతో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-10-28T12:37:35+05:30

జిల్లా కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోటగిరి మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్: జిల్లా కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోటగిరి మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండగా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందినట్లు సర్పంచ్‌ వివేక్‌ తెలిపారు. కరోనా నిబంధనలకు మేరకు అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు. బోధన్‌ మండలానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Updated Date - 2021-10-28T12:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising