ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జునసాగర్‌లో‌ పంజా విసిరిన కరోనా వైరస్

ABN, First Publish Date - 2021-04-20T00:51:49+05:30

నాగార్జునసాగర్‌లో‌ పంజా విసిరిన కరోనా వైరస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నాగార్జునసాగర్‌లో‌ కరోనా వైరస్ పంజా విసిరింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వేగంగా వైరస్ విస్తరించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల‌ భగత్‌తో పాటు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. టీఆర్ఎస్ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకూ కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-04-20T00:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising