ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి జిల్లాలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్

ABN, First Publish Date - 2021-05-06T16:11:52+05:30

యాదాద్రి-భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఫస్ట్ డోస్‌ను అధికారులు నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఫస్ట్ డోస్‌ను అధికారులు నిలిపివేశారు. కేవలం చౌటుప్పల్, భువనగిరి అర్బన్ కేంద్రాల్లో 50 మంది సెకండ్ డోస్ వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-05-06T16:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising