ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు కరోనా

ABN, First Publish Date - 2021-10-29T08:33:28+05:30

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరు అనంతరం అస్వస్థత


హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఎమ్మెల్యే బుధవారం పరీక్ష చేయించుకోగా వైరస్‌ నిర్ధారణ అయింది. వైద్యుల సూచనతో హైదరాబాద్‌లోని ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నారు. విద్యాసాగర్‌రావు.. ఇటీవలి టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరయ్యారు కాగా,  గురువారం 38,373 మందికి పరీక్షలు చేయగా 171 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైర్‌సతో మరొకరు మృతి చెందారు. 

Updated Date - 2021-10-29T08:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising