ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-11-09T12:26:07+05:30

ఉమ్మడి జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 4,120మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 4,120మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 825 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో సోమవారం ఎవ్వరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 13మంది చికిత్స పొందుతుండగా 307 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-11-09T12:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising