ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ గురుకుల బాలికల పాఠశాలను వదలని కరోనా

ABN, First Publish Date - 2021-12-05T02:24:19+05:30

పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని బీసీ గురుకుల బాలికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలను కరోనా వదలడం లేదు. పాఠశాలలో  ఇవాళ 426 మందికి నిర్వహించారు.  పరీక్షల్లో మరో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అందరినీ పాఠశాలలోనే క్వారంటైన్‌లో ఉంచారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. 



Updated Date - 2021-12-05T02:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising