ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో మరో 135 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-25T08:31:09+05:30

రాష్ట్రంలో కొత్తగా 135 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.70 లక్షలకు పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా 135 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.70 లక్షలకు పెరిగింది. కొవిడ్‌తో మరొకరు మృతిచెందడంతో, మొత్తం మరణాల సంఖ్య 3,947కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,950  యాక్టివ్‌ కేసులున్నాయి. హైదరాబాద్‌లో 64, రంగారెడ్డిలో 11  కొత్త కేసులు నమోదయ్యాయి. 12 జిల్లాలో సున్నా కేసులు రాగా, మిగిలిన చోట్ల పదిలోపు కేసులు వచ్చాయి. 

Updated Date - 2021-10-25T08:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising