ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ

ABN, First Publish Date - 2021-03-20T20:55:40+05:30

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఉయ్యాలవాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో, తిమ్మాజీపేట మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు బయట పడడంతో ఆందోళన నెలకొంది. ఉయ్యాలవాడలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో గురుకుల పాఠశాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 9కి చేరింది. కొన్నిరోజుల క్రితం పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలలో కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని తిరిగి ఇంటికి తీసుకు వెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే కేసులు పెరుగుతున్నా పిల్లలను ఇంటికి పంపించడానికి ప్రిన్సిపాల్ అనుమతించడం లేదు. 


తిమ్మాజీపేట మండల కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-03-20T20:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising