శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా కలకలం
ABN, First Publish Date - 2021-12-03T22:31:29+05:30
రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా
రంగారెడ్డి: రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే ఏడుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్ను జినోమ్ సీక్వేన్స్కు అధికారులు పంపించారు. ఇప్పటివరకు 12 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-12-03T22:31:29+05:30 IST