ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-11-11T17:23:09+05:30

భూపాలపల్లి జిల్లా: కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి జిల్లా: కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ రావడంతో తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ రావడంతో మిగిలినవారికి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులు ఉన్నారు.  చాలా పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని, అయితే బయటకు రావడంలేదు.

Updated Date - 2021-11-11T17:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising