ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2021-11-24T23:54:48+05:30
జిల్లాలోని చింతకాని జెడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం
ఖమ్మం: జిల్లాలోని చింతకాని జెడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. విద్యార్థులకు వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇతర విద్యార్థులు, సిబ్బంది, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2021-11-24T23:54:48+05:30 IST