67 కరోనా కేసులు.. ఒకరు మృతి
ABN, First Publish Date - 2021-07-25T05:21:14+05:30
67 కరోనా కేసులు.. ఒకరు మృతి
వరంగల్ రూరల్ కలెక్టరేట్, జూలై 24: జిల్లాలోని అన్ని మండల ఆరోగ్య కేంద్రాల పరిధిలో శనివారం 1705 కరోనా టెస్టులు నిర్వహించగా 67 మందికి పాజిటివ్గా నమోద య్యాయి. పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. శాయంపేటలో 17, నర్సంపేటలో10, నెక్కొండలో ఏడు, గీసుగొండలో ఏడు, పరకాలలో ఐదు, పర్వతగిరిలో నాలు గు, నల్లబెల్లిలో నాలుగు, రాయపర్తిలో నాలుగు, మేడపల్లిలో మూడు, సంగెంలో రెండు, దుగ్గొండిలో ఒకటి, చెన్నారావుపే టలో ఒకటి, నడికూడలో ఒక కేసు నమోదు కాగా జిల్లాలో మొదటి, రెండో డోస్ 380 మందికి వ్యాక్సిన్ వేశారు. నల్లబె ల్లిలో ఒకరు మృతి చెందారు.
Updated Date - 2021-07-25T05:21:14+05:30 IST