ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-11-19T03:04:14+05:30

రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ 19 నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్ అనే పేరుతో రైతులను నాయకలు సందర్శించనున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో ధాన్యం కల్లాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అలాగే ఆయా జిల్లాల్లో ధాన్యం కేంద్రాలకు సీనియర్ కాంగ్రెస్ నేతలు వెళ్లి సమస్యలను తెలుసుకుంటారు. చివరి ధాన్యం గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది.  



Updated Date - 2021-11-19T03:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising