ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా: ఎంపీ ఉత్తమ్

ABN, First Publish Date - 2021-12-25T22:33:02+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని కాంగ్రెస్ ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన 600ల హెల్మెట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వరి పంట కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామన్నారు.  ఎంపీ నిధుల నుంచి తక్కెళ్లపాడు గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ. 5లక్షల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-25T22:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising