ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లీ, ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ దోస్తులే: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ABN, First Publish Date - 2021-10-23T00:34:41+05:30

గల్లీలోనే కాకుండా ఢిల్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దోస్తులేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్: గల్లీలోనే కాకుండా ఢిల్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దోస్తులేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికల సందర్భంగా శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికతపై మాట్లాడే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. "నీది సిరిసిల్లనా.. అక్కడ నువ్వు స్థానికుడివేనా" అని కేటీఆర్‌ను శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వల్లే సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ది సిద్దిపేట కదా, మరి మహబూబ్ నగర్, కరీంనగర్ ఎంపీగా పోటీ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధుపై బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని శ్రీధర్‌బాబు ఆరోపించారు.  


Updated Date - 2021-10-23T00:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising