ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: వీహెచ్‌

ABN, First Publish Date - 2021-11-27T00:08:09+05:30

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. రైతు చట్టాల విషయంలో బీజేపీ మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. మోడీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే నూతన వ్యవసాయ చట్టాలను మోడీ తీసుకువచ్చారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వీహెచ్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-27T00:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising