ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదు: రాంచంద్రా రెడ్డి

ABN, First Publish Date - 2021-12-23T21:31:51+05:30

రాష్ట్రంలో టీచర్ల బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ల బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి రాంచంద్రా రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో కీలకంగా పనిచేసిన టీచర్లను బదిలీల పేరుతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో చాలా మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులపై సానుకూలంగా ఆలోచించాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-12-23T21:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising