ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతిభవన్ ముందు పోస్తాం: పొన్నాల

ABN, First Publish Date - 2021-12-01T23:31:14+05:30

రైతుల దగ్గర ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: రైతుల దగ్గర ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆ ధాన్యాన్ని ప్రగతిభవన్, ఫామ్‌హౌస్ ముందు పోస్తామని  టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో పర్యటనలో కేసీఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. ధాన్యం కొనడం చేతకాక నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో కలిసి కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 



Updated Date - 2021-12-01T23:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising