ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కొప్పులపై ఫిర్యాదు: నిరంజన్

ABN, First Publish Date - 2021-12-01T22:38:31+05:30

మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై సీఈవో కు ఫిర్యాదు చేశామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై సీఈవో‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. అధికారులు విచారణకు ఆదేశించారన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పూర్వ కరీంనగర్ జిల్లాలో మంత్రి కొప్పుల  బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లకు రూ.50 వేలకు పైగా ఇస్తానని చెప్పారన్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా బెదిరింపులు, డబ్బులు ఇస్తానంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణను సీబీఐ ద్వారా జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లంచాన్ని ఇవ్వజూపిన మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. 



Updated Date - 2021-12-01T22:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising