ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా, 27న భారత్ బంద్

ABN, First Publish Date - 2021-09-19T03:39:17+05:30

22న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా, 27న భారత్ బంద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళిత గిరిజన సమస్యలపై పోరాటంలో విజయం సాధించామని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. నిరుద్యోగ సమస్యలపై ఫైట్ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అక్టోబర్‌ 2 నుండి డిసెంబర్ 9 వరకు పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం గాంధీ భవన్‌లో ప్రతిపక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. 27న భారత్ బంద్ నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. చివరి సభకు సోనియా లేదా రాహుల్‌ హాజరయ్యేలా ప్లాన్ చేసినట్లు మల్లు రవి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-19T03:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising