ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: 30 శాతం భూములు నిషేధిత చట్టాల్లో..: కోదండరెడ్డి

ABN, First Publish Date - 2021-09-01T22:14:44+05:30

ధరణి అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని 30 శాతం భూములను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధరణి అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని 30 శాతం భూములను నిషేధిత చట్టాల్లో పెట్టారని కిసాన్‌ కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ధరణి వచ్చిన తర్వాత లక్షలమంది భూములు ధరణిలోకి ఎక్కలేదని ఆయన విమర్శించారు. ధరణి అమలులోకి వచ్చిన తరువాత తరతరాలుగా వచ్చిన భూములను కూడా నిషేధిత చట్టాల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూముల వివరాలను గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-01T22:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising