ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలు దూషణలకే పరిమితమవుతున్నాయి: గీతారెడ్డి

ABN, First Publish Date - 2021-12-15T21:52:21+05:30

ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నాయని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అపారమైన అనుభవం రోశయ్య సొంతమన్నారు. రోశయ్య మరణం రాజకీయాలకే తీరని లోటని ఆమె పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఎంతో యాక్టివ్‌గా ఉండేవారన్నారు. రోశయ్య మంత్రివర్గంలో పని చేయడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T21:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising