ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రాప్ హాలీడే ప్రకటించాలి: మాజీ మంత్రి రాంరెడ్డి

ABN, First Publish Date - 2021-10-27T22:21:44+05:30

రాష్ట్రంలో క్రాప్ హాలీడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: రాష్ట్రంలో క్రాప్ హాలీడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేసారు. యాసంగి వరి సాగుపై ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని  ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. వరి తప్ప వేరే పంటలు పండని భూములు ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీసారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-27T22:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising