ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయం: ఉత్తమ్

ABN, First Publish Date - 2021-04-14T17:13:43+05:30

అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయం: ఉత్తమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని ప్రధానే చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డబ్బు, మద్యంతో లక్షల మందితో సభ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యంపై పెట్టిన కరోనా నిబంధనలు సీఎం సభకు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీఆరెఎస్ నాయకులు పోలీసులచే కాంగ్రెస్ నాయకులను అణచివేతకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయమన్నారు. 

Updated Date - 2021-04-14T17:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising