ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టం: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2021-03-25T01:42:40+05:30

షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టం: భట్టి విక్రమార్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సాగర్‌ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ చీఫ్‌ ఎంపికపై సోనియాదే నిర్ణయమన్నారు. షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టమని చెప్పారు. జానారెడ్డి గెలిస్తే పీసీసీ రేసులోకి వస్తాడని తనకు అవగాహన లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలోనే ఉంటాడని ఆశిస్తున్నాని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-03-25T01:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising