ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీలో స్పష్టత కరువు

ABN, First Publish Date - 2021-03-24T05:35:53+05:30

పీఆర్‌సీలో స్పష్టత కరువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాజమల్లయ్య

కాటారం, మార్చి 23: సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పీఆర్‌సీలోని పలు అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత లోపించిందని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మీస రాజమల్లయ్య అన్నారు. కాటారం  నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా మంగళవారం న ఇర్వహించిన టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిక్సేషన్‌ తేదీ, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై అస్పష్టంగా ఉందన్నారు. పీఆర్‌సీ ఏరియర్స్‌ను 2018 జూలై 1 నుంచి చెల్లిస్తూ వాటిని వెంటనే ఉద్యోగులకు అందేలా చూడాలన్నారు. సీపీఎస్‌ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్‌ కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, సీపీఎ్‌సను పూర్తిగా రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవానాయక్‌, జిల్లా బాధ్యులు గండు రాజబాబు, కుమారస్వామి, గంట రాజబాబు, జయరాజ్‌, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-24T05:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising