ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంగట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-09-01T23:17:07+05:30

జిల్లాలో పొలం గట్లు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగింది. చందంపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలో పొలం గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చందంపేట మండలం వెల్మగూడెంలో ఇటీవల పొలంగట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముర్పునూతల గ్రామానికి చెందిన యాదవులకి చెందిన భూమిని ఇతర కులానికి చెందిన కొంతమంది అక్రమించుకొని దాడి, హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి.  తమకు పోలీసులు న్యాయం చేయడం లేదని యాదవులు ఆరోపిస్తున్నారు. దాడి సమయంలో తీసిన వీడియోలు వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరస్పర ఫిర్యాదులతో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-09-01T23:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising