ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలపై ఫిర్యాదులు

ABN, First Publish Date - 2021-10-28T23:35:34+05:30

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నామమాత్రపు చర్యలతో జీహెచ్‌ఎంసీ చేతులు దులుపుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నామమాత్రపు చర్యలతో జీహెచ్‌ఎంసీ చేతులు దులుపుకుంటోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.30 వేల జరిమానా చేశారు. మంత్రి తలసానికి 5 వేలు మాత్రమే ఫైన్ విధించారు. గత 5 రోజులుగా జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఎట్టకేలకు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-10-28T23:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising