ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడ్‌ను ఉల్లంఘించారని మంత్రులపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-03-09T08:50:07+05:30

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, పలువురు నేతలు నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్‌ గోయెల్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, పలువురు నేతలు నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్‌ గోయెల్‌కు.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎం.శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌, పి.రాజేశ్‌ కుమార్‌ సోమవారం ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవిలకు మద్దతుగా చేస్తున్న హామీలు, ప్రకటనలను ఉదహరించారు. బ్రాహ్మణులు, జర్నలిస్టులు, రేషన్‌ డీలర్ల సంఘాలు, గజిటెడ్‌ ఆఫీసర్స్‌తో సమావేశాలను ప్రస్తావించారు. 

Updated Date - 2021-03-09T08:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising