ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం సేకరణ, ధర నిర్ణయానికి కమిటీ

ABN, First Publish Date - 2021-07-25T07:41:23+05:30

రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారుల కోసం 6లక్షల టన్నుల బియ్యం సేకరణకు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాలకు అవసరమయ్యే సన్న బియ్యం సేకరణకు ధర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పౌర సరఫరాల కమిషనర్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారుల కోసం 6లక్షల టన్నుల బియ్యం సేకరణకు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాలకు అవసరమయ్యే సన్న బియ్యం సేకరణకు ధర నిర్ణయానికి ప్రభుత్వం కమిటీ వేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వ్యవహరిస్తారు. ఇందులో పౌరసరఫరాల సంస్థ ఎండీ, వ్యవసాయశాఖ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో 87,56,112 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 53,29,382 కార్డుదారులకు కేంద్రమే బియ్యం పంపిణీ చేస్తుంది. 


Updated Date - 2021-07-25T07:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising