ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసేవ ద్వారా రైల్వే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థికసాయం

ABN, First Publish Date - 2021-03-27T02:55:53+05:30

పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కల్నల్ నాగేష్ చంద్ర గుప్తా ముందుకొచ్చారు. భార్య మాధురి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫీజు కట్టి సహాయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కల్నల్ నాగేష్ చంద్ర గుప్తా ముందుకొచ్చారు. భార్య మాధురి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫీజు కట్టి సహాయం చేయనున్నారు. ట్రై సర్వీసెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్(టీసేవ), మాధురీ సేవా ఫండ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కళాశాల లో చదవుతున్న11 మంది పేద విద్యార్థులకు ఫీజు నిమిత్తం రూ.1,26,050 కు డీడీని రైల్వే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ భాష్యంకు అందజేశారు. కమడోర్ సుధీర్ పరకాల విద్యార్థులను ఉద్దేశించి, డిఫెన్స్ సర్వీస్ కు ఉత్సాహం చూపించి ముందడుగు వేసి దేశానికి ఉపయోగపడాలని ప్రసంగిచారు.  కల్నల్ డాక్టర్ సేఠి, కల్నల్ పార్వతీశం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



Updated Date - 2021-03-27T02:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising