ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి స్వర్ణగోపుర తాపడానికి విరాళాల సేకరణ

ABN, First Publish Date - 2021-10-21T01:17:08+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారం తొలివిరాళం ప్రకటించటంతో భక్తుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారం తొలివిరాళం ప్రకటించటంతో భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు దేవస్థాన అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామి వారి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించేందుకు 125 కిలోల బంగారం అవసరంకాగా, రూ. 65కోట్లు వ్యయం కానుంది. మేలిమి బంగారాన్ని రిజర్వు బ్యాంకు ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, వైటీడీఏ, తదితర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో సంబంధిత అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Updated Date - 2021-10-21T01:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising