రంగనాధ స్వామిని దర్శించుకున్న కేసీఆర్
ABN, First Publish Date - 2021-12-14T02:14:22+05:30
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తమిళనాడు పర్యటనలో భాగంగా సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తమిళనాడు పర్యటనలో భాగంగా సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రి కె. తారక రామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-12-14T02:14:22+05:30 IST