ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగనాధ స్వామిని దర్శించుకున్న కేసీఆర్

ABN, First Publish Date - 2021-12-14T02:14:22+05:30

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తమిళనాడు పర్యటనలో భాగంగా సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తమిళనాడు పర్యటనలో భాగంగా సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రి కె. తారక రామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-12-14T02:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising