ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయింపు

ABN, First Publish Date - 2021-12-27T21:47:39+05:30

జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయించినట్లు సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్. వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయించినట్లు సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్. వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆమోదించారు. రెండేళ్ల లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్ తెలిపారు. 

Updated Date - 2021-12-27T21:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising