ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం

ABN, First Publish Date - 2021-10-10T00:37:15+05:30

తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, అటవీఅధికారులతో పాటు పలువురు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోడు భూముల విషయంలో ఇటీవల జరగిన పరిణామాలపై చర్చించారు. పోడు భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. 


Updated Date - 2021-10-10T00:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising