ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN, First Publish Date - 2021-12-19T02:53:11+05:30

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్‌ కట్టడికి తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. కేసులు, వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాలసిన చర్యలను వివరించారు. ఒమైక్రాన్‌‌పై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కేసులు పెరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-12-19T02:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising