ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

ABN, First Publish Date - 2021-05-06T23:40:50+05:30

వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతి భవన్‌లోనే ఈ సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌పై చర్చిస్తున్నారు. వీకెండ్‌ లాక్‌డౌన్‌పైనా అధికారులతో సీఎం కేసీఆర్‌ మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 

Updated Date - 2021-05-06T23:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising