ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-11-09T00:24:03+05:30

తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని బీజేపీ నాయకులను సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని బీజేపీ నాయకులను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలోని కరవు ప్రాంతాలకు నీళ్లు వచ్చాక మిగతా నీటికి తీసుకెళ్తే తమకు అభ్యంతరం లేదని చెప్పామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని కేసీఆర్‌ నిలదీసారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. గొర్రెల పథకానికి ఎన్‌సీడీసీ బ్యాంక్‌ నుంచి అప్పుతీసుకున్నామన్నారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారుని కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్‌ పథకం ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయా అని కేసీఆర్‌ నిలదీసారు. 

Updated Date - 2021-11-09T00:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising